సీల్దా స్టేషన్ పై హరివిల్లువేపారమ్మ అనే గ్రామ దేవతను గోడ మీద ప్రతిష్ఠించి, పూజించారు, దేవతకు ఘటాలలో ఉపారాలు నైవేద్యం పెట్టారు. (విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీ పురం)గ్రామదేవత సంబరాలు గిరిజన ప్రాంతాల్లో జరుపుతున్న సమయాల్లో ఇలా గోడలను బొమ్మలతో అలంకరిస్తారు.